tag:blogger.com,1999:blog-6892103454419978380.post2898071587137618535..comments2024-03-26T17:07:54.357+05:30Comments on ....తెలుగు మీడియా కబుర్లు....: జయహో....ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్...కట్జూజీRamu Shttp://www.blogger.com/profile/02422380432926681681noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6892103454419978380.post-38951092563805457352011-11-08T18:39:49.727+05:302011-11-08T18:39:49.727+05:30Most people in our country seem to equate degrees ...Most people in our country seem to equate degrees with intelligece and knowledge(higher the degree or more the number of degrees a person has more intelligent he is),which is not always true particularly in a country like ours. <br />in india large number of degree holders dont know the fundamentals of what they 'studied' in their course,their english is poor and they dont even have the basic general knowledge.one must have seen on tv many students of well known colleges of big cities not being able to answer questions like "when india got independence?" which the anchor asked. <br />on the other hand there are intellectuals who dont have any formal degree.srihttps://www.blogger.com/profile/13733035544767397002noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-54916651529266702992011-11-07T21:36:56.954+05:302011-11-07T21:36:56.954+05:30జస్టిస్ ఖట్జు గారి వ్యాఖ్యలతో వంద శాతం ఏకీభవిస్తాన...జస్టిస్ ఖట్జు గారి వ్యాఖ్యలతో వంద శాతం ఏకీభవిస్తాను.విలేఖరి అంటే ఒక నకారాత్మక వ్యక్తి.బ్లాక్ మైల్ వీరి వృత్తి.వ్యాపారస్తులను,ఉద్యోగస్తులను బెదిరించి డబ్బు గుంజటమే వీరి వ్యాపకం.విలేఖరి,పోలీసు,రాజకీయనాయకుడు,నక్సలైటు,ఆ నలుగురూ ఒకే ధ్యేయం తో పనిచేసే సహోదరులు.tarakamhttps://www.blogger.com/profile/08588280284212374940noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-47425511863784542732011-11-07T08:59:09.494+05:302011-11-07T08:59:09.494+05:30రామూగారూ, నేను పద్మ గారివ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను...రామూగారూ, నేను పద్మ గారివ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. మన తెలుగు ఇప్పటి దుర్గతికి దుస్థితికి ఈనాడు ప్రధానకారణం కాదంటారా? సాక్షి రాకముందు ఈనాడు చెప్పిందే వేదం. గురివింద గింజకు గు* క్రింద నలుపు తెలియదంట. అలాగని సాక్షికి నలుపు ల్దని కాదు. ఈ నలుపు తెలుపులు రాజకీయాల్లో విడదీయరాదనీ తెలిసి తమనలుపును తెలుపని చెప్పుకోవడంలోనే ప్రతిభంతా :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-34599143251112407882011-11-07T08:32:56.317+05:302011-11-07T08:32:56.317+05:30రామూ గారికి ఒక విఙప్తి... పత్రికల్లో వాడే వాడుక భా...రామూ గారికి ఒక విఙప్తి... పత్రికల్లో వాడే వాడుక భాషపై ఒక అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి. ఈనాడు వల్ల పత్రికల్లో కేవలం వాడుక భాషను మాత్రమే వాడే పరిస్థితి వచ్చింది. ఇంగ్లీషులో లాగా మనము తెలుగులో పాసిటివ్ & నెగటివ్ టెన్స్ ను వాడే పరిస్థితి లేదు. దానికి తోడు కొన్ని పదాలను (వుదాహరణకు మరియు, బడు) పూర్తిగా తొలగించాము. దీనివలన మన మేధావులు చెప్పినట్టు తెలుగు భాష ఎలా అభివ్రుద్ధి చెందుతుందో నాకు అర్ధం కాలేదు. తెలుగులో కొత్త పదాలను చేర్చుకుంటే ఏమాత్రం నష్టం లేదు, కానీ పాత పదాలను వదిలించుకోవడం వల్ల లాభమేమిటో నాకు అర్ధం కాలేదు. ఇంగ్లీషులో లాగా మనం మాట్లాడే భాష రాసే భాష వేర్వేరుగా వుంటే నష్టమేమిటి?Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-2614289797247156072011-11-07T08:18:50.015+05:302011-11-07T08:18:50.015+05:30జయహో గారు చెప్పిన విషయంతో ఏకీభవిస్తాను. మీరు చెప్ప...జయహో గారు చెప్పిన విషయంతో ఏకీభవిస్తాను. మీరు చెప్పినట్టు జరిగే అవకాశం వుందనే నేను కూడా వూహిస్తున్నాను. అలా జరగాలనే కోరుకుంటున్నాను. ఇక బుద్దా మురళి గారి విషయానికి వస్తే... నేను మన్మోహన్ గారిని ఏమీ అనవద్దు అని చెప్పలేదు. ఆ విషయంపై నిష్ణాతులు లేదా మేధావుల అభిప్రాయాలు సేకరించాలి లేకపొతే వారితో చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పాను. దయచేసి గమనించగలరు.Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-60462541967838657882011-11-05T19:40:17.912+05:302011-11-05T19:40:17.912+05:30రాము గారు, మీ బ్లాగు వలన కట్జు గారి ఇంటర్వ్యూ చూడట...రాము గారు, మీ బ్లాగు వలన కట్జు గారి ఇంటర్వ్యూ చూడటం జరిగింది. పద్మ గారి వ్యాఖ్యలు చదివిన తరువాత మన రాష్ట్రం లోని ప్రధాన మీడీయా సమపాదకుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎమైన్ ఉంట్టుందా అని గూగుల్ లో సర్చ్ చేసేసాను. ఎక్కడా కూడా ఈనాడు, టి.వి.9 వారి గురించి ఎక్కడా వివరాలు దొరకలేదు. ఇదే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించిన వారు, అమేరికా వారైతె ఈ పాటికి కనీశం రెండు మూడు పుస్తకాలు లిడర్షిప్ గురించి, తాము అభివృద్దిలోకి ఎలావచ్చామో అనేదాని మీద రాసి ఉండేవారనిపించింది.<br />______________________________________<br />పద్మ గారు మీరు పత్రికల, టి వి మీడియా భవిషత్ ఎక్కువగా ఊహిస్తున్నట్లు అనిపిస్తున్నాది. రానున్న రోజులలో వీరు రాసే వాటిని నమ్మే వారు ఎవ్వరు ఉండరు. ప్రజలు కనీసం రెండు మూడు పత్రికలు చదివి, తమకు నచ్చిన బ్లాగులో ఎవరైనా నిష్పక్షపాతంగా రాసే వారి అభిప్రాయం చదివి మాత్రమే ఒక అవగాహనకు వస్తారు. ఇప్పుడు ఎలాగూ నెట్ ను మొబైల్ లో చూడవచ్చు కనుక అంతా ఒక్కొక్క రంగం లోని ప్రఖ్యాత బ్లాగర్లపై ఆధారపడుతారు. పేపర్ ఉపయోగం ఒక్కటే ఎక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు మొదలైన యాడ్స్ కోసం కొనుక్కోంటారు. అంతకు మించి పెద్దగా పేపర్ పై ఆధారపడవలసిన అవసరం లేదు.జయహొhttps://www.blogger.com/profile/14152175370226301423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-70623301874076373832011-11-05T19:40:15.641+05:302011-11-05T19:40:15.641+05:30రాము గారు, మీ బ్లాగు వలన కట్జు గారి ఇంటర్వ్యూ చూడట...రాము గారు, మీ బ్లాగు వలన కట్జు గారి ఇంటర్వ్యూ చూడటం జరిగింది. పద్మ గారి వ్యాఖ్యలు చదివిన తరువాత మన రాష్ట్రం లోని ప్రధాన మీడీయా సమపాదకుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎమైన్ ఉంట్టుందా అని గూగుల్ లో సర్చ్ చేసేసాను. ఎక్కడా కూడా ఈనాడు, టి.వి.9 వారి గురించి ఎక్కడా వివరాలు దొరకలేదు. ఇదే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించిన వారు, అమేరికా వారైతె ఈ పాటికి కనీశం రెండు మూడు పుస్తకాలు లిడర్షిప్ గురించి, తాము అభివృద్దిలోకి ఎలావచ్చామో అనేదాని మీద రాసి ఉండేవారనిపించింది.<br />______________________________________<br />పద్మ గారు మీరు పత్రికల, టి వి మీడియా భవిషత్ ఎక్కువగా ఊహిస్తున్నట్లు అనిపిస్తున్నాది. రానున్న రోజులలో వీరు రాసే వాటిని నమ్మే వారు ఎవ్వరు ఉండరు. ప్రజలు కనీసం రెండు మూడు పత్రికలు చదివి, తమకు నచ్చిన బ్లాగులో ఎవరైనా నిష్పక్షపాతంగా రాసే వారి అభిప్రాయం చదివి మాత్రమే ఒక అవగాహనకు వస్తారు. ఇప్పుడు ఎలాగూ నెట్ ను మొబైల్ లో చూడవచ్చు కనుక అంతా ఒక్కొక్క రంగం లోని ప్రఖ్యాత బ్లాగర్లపై ఆధారపడుతారు. పేపర్ ఉపయోగం ఒక్కటే ఎక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు మొదలైన యాడ్స్ కోసం కొనుక్కోంటారు. అంతకు మించి పెద్దగా పేపర్ పై ఆధారపడవలసిన అవసరం లేదు.జయహొhttps://www.blogger.com/profile/14152175370226301423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-51992105010266049442011-11-05T17:31:45.227+05:302011-11-05T17:31:45.227+05:30పద్మగారు మీడియాలో పెడదోరనుల గురించి అందరి ఆవేదనలో ...పద్మగారు మీడియాలో పెడదోరనుల గురించి అందరి ఆవేదనలో వాస్తవం ఉంది. కానీ మీ అభిప్రాయం అభ్యంతరం మన్మోహన్ సింగ్ మనకన్నా ఎంతో తెలివైన వారు కాబట్టి అనుఒప్పన్దన్ని వ్యతిరేకిన్చావద్దు అంటారు . ఇది సరైన వాదన కాదని నా అభిప్రాయం అలా అని నేను అను ఒప్పందాన్ని వ్యతిరేకించడం కాదు కానీ మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను. అలా ఐతే 2g కుంభకోణంలో కూడా ఎవరూ మన్మోహన్ ను ఎమీ అనవద్దు ఎందుకంటే ఆయన మీరన్నట్టు మనకన్నా తెలివైనవారు కదా . ఏదో చానల్ లో చూశాను పెనుగొండ కాలేశ్వర స్వామి భక్తుడొకరు స్వామి చేతిలో మోసపోయాడు. టీవి ముందు మాట్లాడుతూ అతన్ని ఎలా నమ్మవు అని అడిగితే జిల్లా కలెక్టర్ లాంటి తెలివైన వారే స్వామి భక్తులు నేనెంతటి వాణ్ణి అని నమ్మను అన్నాడు. జిల్లాలో ఒక సాధారణ వ్యక్తి దృష్టిలో కలెక్టర్ అంటే ఎలా చూస్తారో మీకు తెలిసే ఉంటుంది . అను ఒప్పందం తప్పు అని తను గట్టిగ నమ్మితే దాన్ని చెప్పవచ్చు కానీ పలానా గొప్ప వ్యక్తి సమర్థించాడు కాబట్టి అనడం తాగడు. ఆమెరికా అధ్యక్షుడు లాంటి గొప్ప వ్యక్తికి బాబు పాలన తెగ నచ్చింది కానీ మన రహ్త్రం లోని సామాన్యుడికి నచ్చలేదు. రాధ కృష్ణ , రవిప్రకాష్ లాంటి వారు కొన్ని వందల కోట్ల ఆస్తులకు అధిపతులు. జర్నలిజం లో సాధారణ స్థితి నుంచి ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి వారు మాట్లాడిన ప్రతి మాటను సమర్దిస్తామా . ఎవరి అభిప్రాయం వారిది. అయితే వాదనలో విషయం ఉండాలిbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-83269108888841505432011-11-05T14:52:41.588+05:302011-11-05T14:52:41.588+05:30జర్నలిజం కోర్స్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి దేశవ్యా...జర్నలిజం కోర్స్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తే ఎలా వుంటుందో ఆలోచించండి... అందులో మాథ్స్, సైన్స్, హిస్టరీ వంటి సోషల్ సబ్జెక్ట్స్ తో పాటు మెంటల్ ఎబిలిటీ, అరిథమెటిక్ వంటివి పరీక్షిస్తే ఇంకా మంచిది.<br />తర్వత ఈ వ్రుత్తిలోకి రావాలనుకునే వారికి ప్రెస్ కౌన్సిల్ లేదా ఏదైన ప్రెస్ కి సంబందించిన సంస్థ ఆమోదం తప్పనిసరి చేయాలి. ఇక ఎడిటర్లు, పత్రిక యజమానులు కావాలనుకునే వారి విషయంలో ఇంకాస్త కఠిన నిబంధనలు పాటించడం మంచిది...Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-41879321203916390132011-11-05T13:56:57.649+05:302011-11-05T13:56:57.649+05:30కట్జూ గారి వాదన సబబుగానే వుంది... మన రాష్ట్రం విషయ...కట్జూ గారి వాదన సబబుగానే వుంది... మన రాష్ట్రం విషయాన్నే తీసుకొని చెప్పాలంటే తెలుగు జర్నలిజంలో చాలామంది తమను తాము మేధావులుగా భావించుకుంటారు. కంట్రిబ్యూటర్ నుంచి మొదలు పెడితే చీఫ్ ఎడిటర్ల వరకు ఇదే వరస. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ధోరణి ఏమాత్రం కనిపించదు. సమాజంలోనే కాదు ఆఫీసుల్లోను, ఇళ్లలోను ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు తీసుకోవడం అలవడినప్పుడే వారి వ్రుత్తిలోనూ ఆ మార్పు కనిపించేది. ఉదాహరణకు అణు విద్యుత్తు విషయాన్ని తీసుకుందాం... సాధారణ (డిగ్రీ చదివిన) రిపోర్టర్లు కూడా లీడ్/యాంకర్ మొదలు పెట్టడమే వ్యతిరేక భావంతో మొదలు పెట్టడం, అణు విద్యుత్తు శుద్ధ దండగ అని తీర్మాణించడం చూశాము. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మనకంటే విద్యావంతుడు, ఆలోచనాపరుడు అనే స్ప్రుహ లేకుండా విశ్లేషణలు సాగించారు. ఎన్నో చర్చోపచర్చలు, సుదీర్ఘ మంతనాల తర్వాతే ఈ మైనార్టీ ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి, తన నిర్ణయమేదో ప్రకటించి వుంటుంది. మన జర్నలిస్టులు మాత్రం ఒకే నిముషంలో ఒక అవగాహనకు వచ్చేసి విశ్లేషణలు సాగించారు. దానికి బదులు ఆయా రంగాల్లోని మేధావులతో విశ్లేషణలు రాయించి, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తే బాధ్యతాయుతంగా ఉండేది. <br /><br />మన రాష్ట్రంలోని ప్రధాన మీడియా సంస్థలను తీసుకుందాం. ఈనాడు, సాక్షి, టీవీ9, ఆంధ్రజ్యోతి అనుకుందాం... వీటి యజమానులు రామోజీరావు, రాధాక్రిష్ణ, రవిప్రకాష్ దాదాపు అందరూ ఆయా అంశాలపై సుదీర్ఘ విశ్లేషణలు సాగిస్తారు లేదా రాత్రికి రాత్రే ఒక స్టాండ్ తీసుకుంటారు. విచిత్రమేంటంటే వీరంతా సాధారణ డిగ్రీలు లేదా జర్నలిజం కోర్సులు చదివిన వారు మాత్రమే. ఏ రంగంలోనూ నిష్ణాతులు కారు, వ్యాపారంలో తప్ప, అదీ అంతంత మాత్రమే. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం విదేశాల్లో ఎంబీఏ చేసినట్టున్నాడు, అతను మాత్రం మేధావిలా కాకుండా సగటు రాజకీయ నాయకుడిలానే వెగటు పుట్టిస్తాడు పాపం. రామచంద్రమూర్తి, కొమ్మినేని చేసే విశ్లేషణలు మాత్రం పర్వాలేదనుకోవచ్చు. వీళ్లే కాకుండా మరికొందరు మంచి విశ్లేషకులు లేకపోలేదు. కేవలం వార్తా ప్రసారమే మా బాధ్యత అనుకున్నప్పుడు విశ్లేషణలు మానుకోవాలి.Padmahttps://www.blogger.com/profile/05025158986444086393noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-47791802734299657292011-11-05T05:00:37.671+05:302011-11-05T05:00:37.671+05:30చాలా మంది మనసుల్లో ఉన్న విషయాలని కట్జూ గారు బయట పె...చాలా మంది మనసుల్లో ఉన్న విషయాలని కట్జూ గారు బయట పెట్టారు. ఇక జర్నలిస్టులు తమని తాము పరిశీలించుకోవడం అవసరం.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6892103454419978380.post-90391456260960605782011-11-04T18:25:43.132+05:302011-11-04T18:25:43.132+05:30There was part 1 of his article in today,s Indian ...There was part 1 of his article in today,s Indian Express,which is more explanatory.హరేఫలhttps://www.blogger.com/profile/02073906542490576437noreply@blogger.com